ఈసారి పొద్దువారు గడి ఫలితాలు చాలా తొందరగానే ఇచ్చేసారు. గత గడిని పూరించింది ఒక్కరే. వారే ఈసారి గడి కూర్పరులు. మరి ఈసారి కాస్త ప్రత్యేకమైన గడి ఇచ్చారు భైరవభట్ల కామేశ్వరరావుగారు. ముందుగా కొన్ని స్లిప్పులు..
అడ్డం.
2 . ఈజీనే. పది
26. నోటినిండుగా నీరు పట్టి ఏం చేస్తారు?
27. స్తుతించు
నిలువు
28 . మహాభారతం రాసినవారిలో రెండోవాడు.
Tuesday, September 21, 2010
Subscribe to:
Posts (Atom)